లోకాన్ని చూపించకుండానే..!
నిర్మల్‌ : కళ్లు తెరిచి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడదామని 9 నెలలపాటు తల్లి కడుపులో తలదాచుకున్న ఆ పసికందు బయటకు రాకముందే కన్నుమూసింది. కన్నబిడ్డను కళ్లారా చూసి 9 నెలలు పడిన కష్టం మరిచిపోదామనుకున్న ఆ తల్లి కూడా తన ఆశ నెరవేరకుండానే తనువు చాలించింది. ఈ విషాద ఘటన మండలంలోని ప్యారమూర్‌ గ్రామంలో చోటుచేసుకుం…
<no title>'దిశ ఘటన నిందితులని బెత్తంతో రెండు దెబ్బలు కొట్టి వదిలేయండి,' పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
'దిశ ఘటన నిందితులని బెత్తంతో రెండు దెబ్బలు కొట్టి వదిలేయండి,' పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతిలో పర్యటిస్తున్నాడు.. అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ దిశా ఘటనపై స్పందిస్తూ ఇలా మాట్లాడారు, ' ఆ నలుగురు నిందితులను తీసుకెళ్ళి జైల్లో పెడితే... జనం అం…
Image
‘ఆయన రెండో జకీర్‌ నాయక్‌’
న్యూఢిల్లీ  : ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ రెండో జకీర్‌ నాయక్‌ (ఇస్లాం బోధకుడు)లా తయారవుతున్నారని కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఆరోపించారు. జకీర్‌ నాయక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై…
ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య; దుర్వాసన రావడంతో..
కృష్ణా : ఉయ్యురు మండలలో విషాదం చోటుచేసుకుంది. బొల్లాపాడులో గ్రామానికి చెందిన బొల్లా శ్రీరామిరెడ్డి(41) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా రామిరెడ్డి ఇంటిలో ఉరి వేసుకుని ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే భార్య తనను వదిల…
రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తున్న దేశాలివే!
న్యూఢిల్లీ : 'దిశ'పై ఘోరంగా అత్యాచారం జరిపి క్రూరంగా హత్య చేయడంతో నేరస్థులను బహిరంగంగా ఉరితీయాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలే  కాకుండా సామాన్యుడి నుంచి సామాజిక కార్యకర్త వరకు నేడు డిమాండ్‌ చేస్తున్నారు. రేప్‌ కేసులకు సంబంధించి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి…
భీమవరంలో ఎం.ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
భీమవరం:  ఎం.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అలేఖ్య..కాలేజీ సమీపంలోనే ఫ్రెండ్స్‌తో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది. శని, ఆదివారాలు కళాశాలకు సెలవు కావడంతో స్నేహితులంతా తమ ఇళ్లకు వెళ్ళి…